శబరిమల భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ రెండు రోజుల దర్శనం పరిమితం..!!
శబరిమల లో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రికార్డు సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ అధికారులు ఇందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేసారు. ఇక, వార్షిక మండల పూజకు వచ్చే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 25, 26 తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్, స్పాట్ బుకింగ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది.
50
వేల
మందికే
అనుమతి
ఈ
నెల
26న
శబరిమలలో
మండల
పూజకు
సర్వం
సిద్దం
అవుతోంది.
దీంతో,
ఆలయ
అధికారు
లు
కీలక
నిర్ణయం
తీసుకున్నారు.
డిసెంబర్
25,
26
తేదీల్లో
వరుసగా
50వేలు,
60వేలు
మంది
భక్తులను
మాత్రమే
దైవ
దర్శనానికి
అనుమతించాలని
నిర్ణయించారు.
ఈ
రెండు
రోజుల్లో
స్పాట్
బుకింగ్
-
కేవలం
5000
మందికి
మాత్రమే
పరిమితం
చేయనున్నట్లు
వెల్లడించారు.
ఈ
నెల
25న
థంక
అంకి
ఊరేగింపు
శబరిమల
సన్నిధానానికి
(ఆలయ
సముదాయం)
చేరుకుంటుంది.
దీంతో,
భక్తుల
రద్దీ
విపరీతంగా
పెరిగే
ఛాన్స్
ఉందని
అధికారులు
చెబుతున్నారు.

ట్రస్టు
బోర్డు
నిర్ణయాలు
దీంతో,
ఆ
రోజు
కేవలం
50
వేల
మందిని
మాత్రమే
దర్శనానికి
అనుమతిస్తామని
పేర్కొన్నారు.
ఇక..26వ
తేదీన
పవిత్ర
మండల
పూజ
జరగనుంది.
ఆ
రోజు
60వేల
మంది
యాత్రికులను
మాత్రమే
కొండపై
ఉన్న
ఆలయంలోకి
అనుమతించనున్నారు.
పండగ
రోజుల్లో
భక్తుల
రద్దీని
నివారించడానికే
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
టీడీబీ
వెల్లడించింది.
ఇదే
సమయంలో
అయ్యప్ప
మండల
పూజకు
సన్నాహాలు
పూర్తైనట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
మండల
పూజ
సందర్భం
గా
భారీ
సంఖ్యలో
భక్తులు
పాల్గొనే
అవకాశం
ఉందని
అంచనా
వేస్తున్నారు.
ఇందుకు
అనుగుణం
గా
ఆలయ
అధికారులు
ఏర్పాట్లు
పూర్తి
చేస్తున్నారు.
పెరుగుతున్న
రద్దీ
నవంబరు
16న
ప్రారంభమైన
మండల
పూజ
సీజన్,
డిసెంబరు
26న
సన్నిధానంలో
జరిగే
ప్రత్యేక
పూజతో
ముగియనుంది.
ఈ
క్రమంలో
తొలుత
అయ్యప్ప
స్వామిని
'తంకా
అంకి'తో
అలంకరించిన
తర్వాత,
పవిత్రమైన
బంగారు
వస్త్రాన్ని
ఉత్సవ
ఊరేగింపుతో
ఆలయానికి
తీసుకొస్తారు.
తర్వాత
మండల
పూజ
నిర్వహించటం
ఆనవాయితీగా
వస్తోంది.
శబరిమలలో
పెరిగిన
భక్తుల
రద్దీ
తో
అధికారులకు
దర్శనం
వేళ
ఇబ్బందులు
లేకుండా
చర్యలు
తీసుకోవాలని
ఇప్పటికే
ఆలయ
బోర్డు
సూచనలు
చేసింది.
దీంతో,
ఈ
రెండు
రోజులు
శబరిమలలో
కుదించిన
వర్చ్యువల్,
స్పాట్
బుకింగ్స్
పై
విధించిన
పరిమితులు
భక్తులు
గుర్తించాలని
సూచిస్తున్నారు.
-
కొత్త జిల్లాలు 29 కాదు 28, జిల్లా కేంద్రాలు.. మండలాల్లో మళ్లీ మార్పులు- ఇదే ఫైనల్..!! -
రక్తంతో తడిచిన చొక్కాతో ప్రభాస్.. "స్పిరిట్" నుంచి లుక్ వైరల్ !! -
మందుబాబులకు పండుగే- అందుబాటులోకి కొత్త బ్రాండ్లు, ధరలు తగ్గింపు..!! -
PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ -
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి..! 91 డ్రోన్లతో.. -
ఏపీలో మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్..! ప్రత్యేక ఉత్తర్వులు..! -
IMDBలో 9.8 రేటింగ్.. వణుకు పుట్టించే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా..? -
బంగారం రేట్లు కుప్పకూలుతున్నాయ్..!! -
horoscope today: నేడు వీరికి విజయాలు తధ్యం.. శుభయోగాల చలువ! -
సీఎం రేవంత్ - కేసీఆర్ మధ్య అసెంబ్లీలో ఊహించని పరిణామం, సభ్యులంతా సైలెన్స్..!! -
ఉచిత బస్సుల్లో మహిళలకు మరో గుడ్ న్యూస్..! గుర్తింపుకార్డులపై..! -
AP Cabinet: 17 జిల్లాల్లో మార్పులు, సచివాలయాల పేరు మార్పు, గ్రేటర్లకు సై..!












Click it and Unblock the Notifications