టెక్కీ రేప్, హత్య: నిందితులను పట్టించిన ఏటిఎం కార్డ్

అరెస్ట్కు ముందు హత్య కేసులో నిందితుడైన ఉత్తమ్ మండల్ బాధితురాలు ఉమా మహేశ్వరికి సంబంధించిన ఏటిఎం కార్డుతో చెన్నైలోని సిరుసెరిలోని ఏటిఎం కేంద్రంలో డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతనికి ఏటిఎం పిన్ తెలియకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఏటిఎంలో అమర్చిన సిసి కెమెరాల ద్వారా ఉత్తమ్ మండల్ను గుర్తించినట్లు సిబి-సిఐడి ఐజి మహేష్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
ఆ తర్వాత ఉత్తమ్ మండల్ బాధితురాలి క్రెడిట్తో ఓ బట్టల దుకాణంలో కొనుగోలు చేస్తుండగా ఆ దుకాణంలోని సిసి కెమెరాల్లో కూడా చిక్కినట్లు ఆయన చెప్పారు. నిందితుల గుర్తింపులో మానవరహిత వాహనం కూడా చాలా ఉపయోగపడిందని ఆయన తెలిపారు. పలు ఆధారాలు సేకరించడంలో ఈ వాహనం సహాయపడిందని ఆయన తెలిపారు. ఈ ఆధారాలన్నంటినీ క్రోడీకరించి నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు.
కాగా బాధితురాలు ఉమా మహేశ్వరి (24) మృతదేహాన్ని చెన్నై సమీపంలోని స్పికోట్ ఐటి పార్క్ వద్ద గత శనివారం పోలీసులు గుర్తించారు. హత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ మండల్ (24), రామ్ మండల్ (21)లను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులిచ్చిన సమాచారం మేరకు మూడో నిందితుడైన ఉజ్జల్ మండల్ను కోల్కతాలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications