తెహెల్కా కేసు: విక్టిమ్ని బెదిరించలేదన్న షోమా
న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో బాధిత మహిళా జర్నలిస్టుపై అభాండాలు వేసినట్లు, ఆమెను బెదిరించినట్లు, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఖండించారు. అదంతా విషప్రచారమని అన్నారు.
తాను ఆ విధమైన చర్యలకు పాల్పడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించిన మహిళా జర్నలిస్టు తన రాజీనామా లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తేజ్పాల్, షోమా చౌదరి సంఘటనను కప్పిపుచ్చాలని చూస్తున్నారని, తనను బెదిరించే, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే, తనపై అభాండాలు వేసే చర్యలకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు.

నవంబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం కల్పించిన వ్యక్తిగా తరుణ్ తేజ్పాల్ మాత్రమే కాదు, ఉద్యోగులు, జర్నలిస్టులు, స్తీరవాదులు ఉమ్మడిగా మహిళల విషయంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, తరుణ్ తేజ్పాల్పై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేశారంటూ తరుణ్ తేజ్పాల్ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని, దాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా నిరూపించడానికి తరుణ్ తేజ్పాల్ పూనుకోవాలని ఆయన అన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications