ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం: మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్, భారీ పేలుడు పదార్థాలు సీజ్
శ్రీనగర్: ఓ వైపు సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ భారత సరిహద్దులోకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. బుద్గాం ప్రాంతంలోని కవూసా ఖైలీసాలో ఓ ఉగ్రవాదిని సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మట్టుబెట్టారు. ఈ మేరకు నార్తెర్న్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ వెల్లడించారు.
సుక్నాగ్ నాలా ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. సెప్టెంబర్ 7న జరిపిన కార్డన్ సెర్చ్ నుంచి తప్పించుకునేందుకు సదరు ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడని.. దీంతో తాము ఎదురు కాల్పులు జరిపి అతడ్ని హతమార్చినట్లు సైనికాధికారి ఒకరు తెలిపారు.

ఇది ఇలావుండగా, మరో ఘటనలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకుని వారినుంచి భారీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లా ద్రుగ్ముల్లా ప్రాంతంలోని చెక్పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది.
Recommended Video
కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు తెలిపారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications