ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం: మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్, భారీ పేలుడు పదార్థాలు సీజ్
శ్రీనగర్: ఓ వైపు సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ భారత సరిహద్దులోకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. బుద్గాం ప్రాంతంలోని కవూసా ఖైలీసాలో ఓ ఉగ్రవాదిని సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మట్టుబెట్టారు. ఈ మేరకు నార్తెర్న్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ వెల్లడించారు.
సుక్నాగ్ నాలా ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. సెప్టెంబర్ 7న జరిపిన కార్డన్ సెర్చ్ నుంచి తప్పించుకునేందుకు సదరు ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడని.. దీంతో తాము ఎదురు కాల్పులు జరిపి అతడ్ని హతమార్చినట్లు సైనికాధికారి ఒకరు తెలిపారు.

ఇది ఇలావుండగా, మరో ఘటనలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకుని వారినుంచి భారీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లా ద్రుగ్ముల్లా ప్రాంతంలోని చెక్పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది.
Recommended Video
కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు తెలిపారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications