డిజిటల్ ప్రోత్సాహం: బీమ్ యాప్లో క్యాష్బ్యాక్ ఆఫర్స్, రిఫరల్ బోనస్
ప్రజలకు దీన్ని మరింత చేరువ చేసేందుకు రిఫరల్ బోనస్, క్యాష్బ్యాక్ పథకాలను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం తీసుకొచ్చిన బీమ్ యాప్ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. బుధవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన ఈ అంశంపై స్పందించారు.
ఇప్పటికే ఈ యాప్ను కోటీ 25లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రజలకు దీన్ని మరింత చేరువ చేసేందుకు రిఫరల్ బోనస్, క్యాష్బ్యాక్ పథకాలను తీసుకురానున్నట్లు తెలిపారు.

డిజిటల్ ఆర్థికవ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూనే దీనివల్ల సామాన్యుడికి ఎన్నో లాభాలు ఒనగూరుతాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ బీమ యాప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లే స్టో ర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications