ఉన్నావో బాధితురాలిని ఎయిమ్స్కు తరలించలేం... ఎందుకో తెలుసా...?
ఉన్నావో అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగా తయారైంది. ఆమేను ప్రస్థుతం చికిత్స పోందుతున్న లక్నో అసుపత్రి ఆసుపత్రి నుండి ఢిల్లిలోని ఎయిమ్స్కు తరలించలేని స్థితిలో ఉందని యూపి ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వివరించింది. దీంతో బాధితురాలిని ఎయిమ్స్కు తరలించాలన్న ఉత్తర్వులను సుప్రిం కోర్టు వాయిదా వేసింది.

ప్రమాదానికి గురైన ఉన్నావో బాధితురాలు లక్నోలోని కేజీఎమ్యూ ఆసుపత్రిలో చికిత్సపోందుతుంది. అయితే ప్రమాదంపై విచారణ చేపట్టిన సుప్రిం కోర్టు బాధితురాలిని వెంటనే హెలికాప్టర్లో ఢిల్లి ఎయిమ్స్కు తరలించాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితురాలు వెంటిలెటర్పై చికిత్స పోందడంతో విపరీతమైన జ్యరంతో బాధపడుతుందన్న నివేదికను సుప్రిం కోర్టుకు తెలిపింది. దీంతో బాధితురాలిని వెంటనే ఎయిమ్స్కు తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులను వాయిదా వేసింది.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications