ఉన్నావో బాధితురాలిని ఎయిమ్స్కు తరలించలేం... ఎందుకో తెలుసా...?
ఉన్నావో అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగా తయారైంది. ఆమేను ప్రస్థుతం చికిత్స పోందుతున్న లక్నో అసుపత్రి ఆసుపత్రి నుండి ఢిల్లిలోని ఎయిమ్స్కు తరలించలేని స్థితిలో ఉందని యూపి ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వివరించింది. దీంతో బాధితురాలిని ఎయిమ్స్కు తరలించాలన్న ఉత్తర్వులను సుప్రిం కోర్టు వాయిదా వేసింది.

ప్రమాదానికి గురైన ఉన్నావో బాధితురాలు లక్నోలోని కేజీఎమ్యూ ఆసుపత్రిలో చికిత్సపోందుతుంది. అయితే ప్రమాదంపై విచారణ చేపట్టిన సుప్రిం కోర్టు బాధితురాలిని వెంటనే హెలికాప్టర్లో ఢిల్లి ఎయిమ్స్కు తరలించాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితురాలు వెంటిలెటర్పై చికిత్స పోందడంతో విపరీతమైన జ్యరంతో బాధపడుతుందన్న నివేదికను సుప్రిం కోర్టుకు తెలిపింది. దీంతో బాధితురాలిని వెంటనే ఎయిమ్స్కు తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులను వాయిదా వేసింది.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications