పార్లమెంట్లో ''బెంగాల్'' సెగ.. దద్ధరిల్లిన ఉభయసభలు
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్ఫండ్ కుంభకోణంలో కోల్కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్ గవర్నమెంట్ పై ఆరోపణలు చేయడం చర్చానీయాంశమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ దీదీ దీక్షకు దిగడంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు.

బెంగాల్ సెగ పార్లమెంట్ ను తాకడంతో ఉభయసభలు దద్ధరిల్లాయి. బెంగాల్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభా సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆజమాయిషీ సరికాదని వ్యాఖ్యానించారు. తృణమూల్ నేతలకు మద్దతుగా విపక్షాలు కూడా జై కొట్టాయి. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications