ప్రత్యేక హోదా నిధులు ఎక్కడనుండి తెస్తారు : అరుణ్ జైట్లీ
బీజేపి ప్రభుత్వం, ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు అంగీకరించారని అనంతరం ఆయన కేంద్రానికి లేఖ కూడ రాశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. కాగా ఏపి ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నిధులు అందుతాయని ఆరుణ్ జైట్లీ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని , ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. కాగా తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు కాంగ్రేస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై ఆయన స్పందించారు. మ్యానిఫెస్టో దేశాన్ని విభంచడంతో పాటు చాల ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యనించారు.ఈ నేపథ్యంలోనే ఏపి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications