ప్రత్యేక హోదా నిధులు ఎక్కడనుండి తెస్తారు : అరుణ్ జైట్లీ
బీజేపి ప్రభుత్వం, ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు అంగీకరించారని అనంతరం ఆయన కేంద్రానికి లేఖ కూడ రాశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. కాగా ఏపి ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నిధులు అందుతాయని ఆరుణ్ జైట్లీ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని , ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. కాగా తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు కాంగ్రేస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై ఆయన స్పందించారు. మ్యానిఫెస్టో దేశాన్ని విభంచడంతో పాటు చాల ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యనించారు.ఈ నేపథ్యంలోనే ఏపి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications