తోటి స్త్రీలను వ్యభిచారంలోకి దించుతున్న మహిళ

ఐరెనేపై బలవంతపు వసూళ్లు, అనేైతికమైన మనుషల తరలింపు ఆరోపణలు కూడా వచ్చాయి. ఐరెనే బాయ్ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అతను కూడా ఈ వ్యభిచారం వ్యవహారంలో చేయి చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
ఉగండా మహిళ చేతిలో మోసపోయిన ముగ్గురు మహిళలు కూడా ప్రస్తుతం ప్రభుత్వ శరణాలయంలో ఉన్నారు. గుర్తింపు వ్యవహారం ముగిసే వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు వారిని ఆదేశించారు. ముగ్గురు ఉగండా మహిళలు తనను సంప్రదించారని, సెక్స్, డ్రగ్ రాకెట్ బాధితులుగా తమను వారు చెప్పుకున్నారని, తన సహాయం కోరారని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పిన విషయం తెలిసిందే.
ఉగండా మహిళలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. గత నెలలో ఆఫ్రికా జాతీయుల ఇళ్లపై తమ పార్టీకి చెందిన మంత్రి చేసిన దాడులు సమర్థనీయమేనని తేలిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అంటున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications