ఐపిఎల్లో ఆడిస్తానని మహిళ టోకరా, ప్రకటనతో పోజులు

బాలుర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేసి జ్యూడిసియల్ కస్టడీకి పంపించినట్లు సోమవారం తెలిపారు. తిరువనంతపురంలోని ఎస్ఎహ్ఏ క్లబ్కు ఆమె అధ్యక్షురాలిగా, ఆమె సోదరుడు సెక్రటరీగా ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పదిహేడేళ్ల బాలురను పదమూడు మందిని సెలక్ట్ చేశారు.
ఈ నెల తర్వాత సెలక్ట్ అయిన బాలురను జైపూర్ తీసుకు వెళ్లి ఆడిస్తామని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పుడు వారి ప్రదర్శన ఆధారంగా నేషనల్ టి 20 టీంకు సెలక్ట్ అవుతారని చెప్పారు. జైపూర్ తీసుకు వెళ్లేందుకు ఒక్కో విద్యార్థికి రూ.25,000ల చొప్పున ఇవ్వాలని నజరత్ వారికి చెప్పింది.
వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, తిండి, బ్యాటు, జెర్సీలకు ఆ మొత్తం అవుతాయని తెలిపింది. ఇందులో ఏదో ఉందని భావించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. జైపూర్లోని జాతీయ టీ 20 క్రికెట్ ఫెడరేషన్కు తాను సమన్వయకర్తనంటూ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చింది. కాగా, ఆమెను కక్కనాడ్ జైలుకు తరలించారు.
-
PM Modi: గల్ఫ్ సంక్షోభం మనకు నేర్పుతున్న పాఠం-మోడీ కామెంట్స్..! -
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
మంత్రి రాస'లీలలు'.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications