టి హీట్: లోక్పాల్ బిల్లే ఫస్ట్, ప్రోరోగ్ కాదు.. కమల్నాథ్

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో రోజు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడంలేదు. అయితే, కమల్ నాథ్ మాత్రం తమ మొదటి ప్రాధాన్యత లోక్పాల్ బిల్లుకేనని చెబుతున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇప్పటి వరకు సభ సజావుగా సాగలేదు.
రాజ్యసభలో రేపు లోక్పాల్ బిల్లు
రాజ్యసభలో రేపు లోక్పాల్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం అక్కడకు వెళ్లనున్నారు.
ఉభయ సభలు వాయిదా
గురువారం ఉదయం పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications