టి హీట్: లోక్పాల్ బిల్లే ఫస్ట్, ప్రోరోగ్ కాదు.. కమల్నాథ్

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో రోజు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడంలేదు. అయితే, కమల్ నాథ్ మాత్రం తమ మొదటి ప్రాధాన్యత లోక్పాల్ బిల్లుకేనని చెబుతున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇప్పటి వరకు సభ సజావుగా సాగలేదు.
రాజ్యసభలో రేపు లోక్పాల్ బిల్లు
రాజ్యసభలో రేపు లోక్పాల్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం అక్కడకు వెళ్లనున్నారు.
ఉభయ సభలు వాయిదా
గురువారం ఉదయం పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications