సమైక్య కోసం: దేవేగౌడతో జగన్ ఫోజులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: జగన్ ప్రభుత్వం చిత్తమొచ్చినట్లు రాష్ట్రాలను విభజిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
ఆయన జెడి(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడను కలిసిన అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇలా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే దీనికి అంతం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
విభజనల వల్ల ప్రజాస్వామ్య విధానాలకు విఘాతం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. లోకసభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని, కాంగ్రెసుకు దేవుడే బుద్ధి చెప్తాడని ఆయన అన్నారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడను ఢిల్లీలో కలిసి కరచాలనం చేస్తున్న దృశ్యం.

జగన్ 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడను ఢిల్లీలో కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరుతున్న దృశ్యం.

జగన్ 3
ఆర్టికల్ 3 సవరణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడ మద్దతు పలుకుతానని చెప్పారు.

జగన్ 4
మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్ 5
మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడతో కలిసి ఢిల్లీలో ఫోటోలకు ఫోజులిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.












Click it and Unblock the Notifications