పాక్లో ఉగ్రదాడి: రెండు చర్చిలపై దాడి, 15మంది మృతి
లాహోర్: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదుల రెచ్చిపోయారు. లాహోర్లోని యొహనాబాదులో రెండు క్రైస్తవమత ప్రార్థనా మందిరాల (చర్చి) పైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ జంట పేలుళ్లలో పదిహేను మంది మృతి చెందారు. మరో యాభై మంది వరకు గాయపడ్డారు.
యోహనాబాదులో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. టీవీ రిపోర్ట్స్ ప్రకారం... పాకిస్తాన్ తాలిబన్లు ఈ దాడికి తామే పాల్పడినట్లు ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

సంఘటన స్థలానికి అత్యవసర, భద్రతా దళాలు చేరుకున్నాయి. ఈ సంఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నారు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications