పగబట్టిన ప్రకృతి?: అమెరికాకు మరో గండం.. ఆ హెచ్చరికలతో బెంబేలెత్తుతున్న జనం
ఇర్మా తర్వాత జోష్ హరీకేన్ అమెరికాపై విరుచుకుపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
హోస్టన్: హర్రీకేన్ హార్వే స్రుష్టించిన భీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఇర్మా తుఫాను అమెరికాను గడగడాలడిస్తోంది. ఇదిలా విరుచుకుపడుతుండగానే.. ఇప్పుడు మరో ముప్పు కూడా అమెరికాపై విరుచుకుపడటానికి సిద్దమైంది.
ఇర్మా తర్వాత జోష్ హరీకేన్ అమెరికాపై విరుచుకుపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రకృతి పగబట్టిందా? అన్న రీతిలో వరుస తుఫానులు అమెరికా మీద విరుచుకుపడుతుండటం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హరీకేన్ హర్వీ భీభత్సానికి దాదాపు 70మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్లలో నష్టం వాటిల్లింది.

అలాగే 250 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఇర్మా హరికేన్ టెక్సాస్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నష్టం కలిగించడం తెలిసిందే. ఇర్మా ధాటికి ఇళ్లు గాల్లో తేలిపోతున్నాయంటే.. తుఫాను తాకిడి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్, హోస్టన్ నగరాల ప్రజలు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి తరుణంలో జోష్ హరీకేన్ విరుచుకుపడనుందని వార్తలు రావడంతో వారిలో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరీబియన్ దీవుల దిశగా జోష్ హరికేన్ వేగంగా దూసుకొస్తోందని, హార్వే హరికేన్ ముగియగానే అమెరికాను జోష్ తాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications