వేలానికి బ్రిటన్ రాణి ప్రేమ లేఖ
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల అరుదైన ప్రేమ లేఖ వేలం వేయనున్నారు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్ కు రాసిన అరుదైన లేఖను ఇదే నెల 23వ తేదిన లండన్ లో వేలం వేయనున్నారు.

రెండు పేజీలున్న ఈ లేఖలో రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ఎలా ప్రేమలో పడ్డారో ఆమె (రాణి ఎలిజబెత్) రచయితకు వివరించారు. 1947 లో ఫిలిప్, ఎలిజబెత్ ల వివాహానికి కొద్ది రోజుల ముందు ఈ లేఖను ఆమె రాశారు.
ప్రసిద్ది చెందిన పురాతన వస్తువులు, ఆభరణాలతో పాటు విలువైన సామాగ్రిని లండన్ లో వేలం వేయడం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ప్రేమ లేఖను ఎవరు సొంతం చేసుకుంటారు అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications