వేలానికి బ్రిటన్ రాణి ప్రేమ లేఖ
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల అరుదైన ప్రేమ లేఖ వేలం వేయనున్నారు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ల ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్ కు రాసిన అరుదైన లేఖను ఇదే నెల 23వ తేదిన లండన్ లో వేలం వేయనున్నారు.

రెండు పేజీలున్న ఈ లేఖలో రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్ ఎలా ప్రేమలో పడ్డారో ఆమె (రాణి ఎలిజబెత్) రచయితకు వివరించారు. 1947 లో ఫిలిప్, ఎలిజబెత్ ల వివాహానికి కొద్ది రోజుల ముందు ఈ లేఖను ఆమె రాశారు.
ప్రసిద్ది చెందిన పురాతన వస్తువులు, ఆభరణాలతో పాటు విలువైన సామాగ్రిని లండన్ లో వేలం వేయడం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ప్రేమ లేఖను ఎవరు సొంతం చేసుకుంటారు అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications