ఫేస్బుక్ ఖాతాల హ్యాక్: 29మిలియన్ యూజర్లపై ప్రభావం
శాన్ఫ్రాన్సిస్కో: గత నెలలో 29 మిలియన్ల మంది యూజర్ల డేటా దొంగలించబడం లేదా పరిశీలించడం జరిగిందని ఫేస్బుక్ ప్రకటించింది. ఆ సైబర్ దాడిలో సుమారు 50మిలియన్ల యూజర్ల ఖాతాలపై ప్రభావం చూపిందని తెలిపింది.

ఆటోమెటిక్గా ఫేస్బుక్ లాగ్ బ్యాక్ అయ్యిందని వెల్లడించింది. ఈ సైబర్ దాడి వల్ల కొంత మంది యూజర్లపై ప్రభావం చూపిందని తెలిపింది. దీనిపై పర్యవేక్షిస్తున్నామని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ వెల్లడించారు.
గత కొంత కాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా చాలా మంది యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించారు. కొందరు విశ్లేషకులు ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచిస్తుండగా, మరికొందరు ఖాతాలను మూసివేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications