పాక్ ఫోక్ సింగర్ రేష్మ కన్నుమూత, నెలనుండి కోమాలో

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా రేష్మా కోమాలో ఉన్నారు. రేష్మ 1947లో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో ఓ బంజారా కుటుంబంలో జన్మించారు.
కొన్నాళ్లకు ఆమె కరాచీలో స్థిర పడింది. రేష్మకి ఓ కోడుకు, ఓ కూతురు ఉన్నారు. రేష్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు జియో టివిలో వార్తలు వచ్చాయి.
రేష్మకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు షహబాజ్ కలందర్ విగ్రహం వద్ద పాడిన పాట విన్న ఓ టెలివిజన్, రేడియో నిర్మాత ఆమెకు లాల్ మేరీతో అవకాశమిచ్చారు. అది సూపర్ హిట్ అయింది. రేష్మ పాకిస్తాన్లో ప్రముఖ ఫోక్ సింగర్లలో ఒకరు.
More From
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications