పాక్ ఫోక్ సింగర్ రేష్మ కన్నుమూత, నెలనుండి కోమాలో

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా రేష్మా కోమాలో ఉన్నారు. రేష్మ 1947లో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో ఓ బంజారా కుటుంబంలో జన్మించారు.
కొన్నాళ్లకు ఆమె కరాచీలో స్థిర పడింది. రేష్మకి ఓ కోడుకు, ఓ కూతురు ఉన్నారు. రేష్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు జియో టివిలో వార్తలు వచ్చాయి.
రేష్మకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు షహబాజ్ కలందర్ విగ్రహం వద్ద పాడిన పాట విన్న ఓ టెలివిజన్, రేడియో నిర్మాత ఆమెకు లాల్ మేరీతో అవకాశమిచ్చారు. అది సూపర్ హిట్ అయింది. రేష్మ పాకిస్తాన్లో ప్రముఖ ఫోక్ సింగర్లలో ఒకరు.
More From
-
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications