ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని అదృశ్యం, గాలింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని కనిపించకుండా పోయింది. 30 ఏళస్ల నటాషా నారంగ్ అనే భారత విద్యార్థిని అక్టోబర్ 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. చివరిసారి ఆమె మౌబ్రేవోలో దర్శనమిచ్చింది. ఆమె జాడను కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నారంగ్ టాస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తోంది. ఒడ్డున ఆమెకు చెందిన కొన్ని వస్తులు కనిపించడంతో పోలీసులు గురువారంనాడు తామర్ నదిలో గాలింపు చేపట్టారు. అయితే, ఆమె జాడ తెలియలేదు.

పంజాబ్కు చెందిన నారంగ్ పిహెచ్డి చేయడానికి ఆస్ట్రేలియా వచ్చింది. తన భర్త సందీప్తో కలిసి ఆమె నిరుడు నవంబర్లో టాస్మానియాకు చేరుకుంది. ఆమె అదృశ్యంలో భర్త పాత్ర ఉండవచ్చునని నారంగ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
చదువుకు సంబంధించిన ఒత్తిడి వల్లనే ఆమె కనిపించకుండా పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సమాచారం అందించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం కనిపించడం లేదు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications