ఇండోనేసియాలో భారీ భూకంపం, 7.5 తీవ్రత, సునామీ హెచ్చరికలు
జకర్తా: ఇండోనేసియాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 7.5గా నమోదయింది. ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం పలుమార్లు భూమి కంపించింది.
స్థానిక ఇండోనేసియా కాలమానం ప్రకారం ఆరు గంటలకు ఈ భూకంపం సెంట్రల్ సులవేసి సమీపంలో వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఏ మేర నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
సెంట్రల్ సులవేసి, వెస్ట్ సులవేసి ప్రావిన్సులలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఆ తర్వాత వాటిని రద్దు చేసింది. ఇక్కడి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications