బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్, 64 మంది మృతి : ఐఎస్ఐఎస్ పనే
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ భారీ పేలుడు ధాటికి బాగ్దాద్ లో పెను విధ్వంసం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ లో పేలుళ్లు సంభవించడంతో.. ప్రాణ నష్టం భారీగా జరిగింది. మొత్తం 64 మంది ఈ బాంబు పేలుళ్లకు తునా తనకలైపోయారు.

మార్కెట్ పరిధిలోని ఓ బ్యూటీ సెలూన్ వద్ద నిలిపి ఉంచిన కారు అకస్మాత్తుగా పేలింది. పేలుళ్ల ప్రమాదంతో 64 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరో 87 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయినవారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది తామేనని ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్). కాగా.. గాయపడ్డవారితో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications