రెండు రైళ్లు ఢీ: 16మంది మృతి, 40మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గడాఫీ ప్రాంతంలో వెళ్తున్న జకారియా ఎక్స్ప్రెస్కు తప్పుడు సిగ్నల్ రావడంతో ఎదురుగా వస్తున్న ఫరీద్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదం కారణంగా కరాచీ నుంచి మిగతా మార్గాల్లో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రైళ్ల మధ్యలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
More From
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications