రెండు రైళ్లు ఢీ: 16మంది మృతి, 40మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గడాఫీ ప్రాంతంలో వెళ్తున్న జకారియా ఎక్స్ప్రెస్కు తప్పుడు సిగ్నల్ రావడంతో ఎదురుగా వస్తున్న ఫరీద్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదం కారణంగా కరాచీ నుంచి మిగతా మార్గాల్లో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రైళ్ల మధ్యలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications