రోడ్ల నిర్మాణం, బ్రిడ్జీలు, టవర్లు కూడా: మారని చైనా తీరు
తూర్పు లడాఖ్ వద్ద చైనా దుందుకుడు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్యొంగ్యాంగ్ టీఎస్వో నుంచి రవాణా కోసం భారీ రహదారులను వేస్తోంది. దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజేస్ను ఇండియా టుడే విడుదల చేసింది. ఆ రహదారులు పీఎల్ఏకు అనుసంధానిస్తాయట. రుటాగ్ సమీపంలోనే ఈ రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి.
రోడ్స్ కాదు కొత్తగా టవర్లు కూడా ఏర్పాటు చేసింది. చాలా చోట్ల ఆ టవర్స్ కనిపిస్తున్నాయి. కొత్తగా బ్రిడ్జీలను కూడా నిర్మిస్తున్నాయి. రెండేళ్ల క్రితం భారత సైన్యానికి, చైనా ఆర్మీకి ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇటు సరస్సుపై నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న రోడ్డుకు అనుసంధానంగా పనులు జరుగుతున్నాయి.

ఇటీవల డెమ్ చోక్ వద్ద భారతీయ గ్రేజియర్లను ముందుకు వెళ్లనీయని సంగతి తెలిసిందే. డెమ్ చోక్లో గల సీఎన్ఎన్ జంక్షన్లో ఉన్న సాడిల్ పాస్ సమీపంలో గల ఎల్ఏసీలో భారతీయ గ్రేజియర్లు ఉన్నారు. అయితే చైనా దళాలు తమ ఉనికి చాటుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధం లేకున్నా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications