లైటర్తో నిప్పంటించి: ప్రియురాలి అతిక్రూరమైన హత్య
రోమ్: తనకు దూరమైందనే కోపంతో రోమ్ వర్సిటీ విద్యార్థినిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపేశాడు. ఇది తమ కెరీర్లోనే అతి క్రూరమైన హత్య అని పోలీసులు చెబుతున్నారు. రోమ్ వర్సిటీ విద్యార్థిని యువతి సారా డీ పీట్రంటోనియా, ప్రియుడు విన్కెంజో పడానో ప్రేమించుకున్నారు.
అయితే, కొద్ది రోజులుగా విన్కెంజోకు సారా దూరమైంది. దీనిని భరించలేక విన్కెంజో ఆమె పైన పగ పెంచుకున్నాడు. సారా వెళ్తున్న కారును ఆపి నిప్పు పెట్టాడు. ఆమె కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా.. విన్కెంజో ఆమెను వెంటాడి సజీవదహనం చేశాడు.

ఆమె ముఖం పైన, శరీరం పైన ఆల్కాహాల్ పోసి లైటర్తో నిప్పు అంటించి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల దర్యాఫ్తులో తనకు ఏం తెలియదని బుకాయించాడు. అయితే, సీసీ కెమెరాల్లో అదంతా నిక్షిప్తమై ఉంది. దీంతో విషయం వెలుగు చూసింది.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications