భారత్లో నవంబర్ 10 నుంచి స్కైప్ ఫోన్ కాల్స్ బంద్
న్యూఢిల్లీ: 2014 నవంబర్ 10న తేదీ నుంచి భారత్లో స్కైప్ కాల్స్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు స్కైప్ మాతృ సంస్ద మైక్రోసాప్ట్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో స్కైప్ అప్లికేషన్ ద్వారా భారత్లో మొబైల్ ఫోన్స్, లాండ్ ఫోన్స్కు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు.

ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే స్కైప్ అప్లికేషన్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్లకు కాల్ చేయవచ్చు. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యం ఇందులో ఉంటుంది. ఐతే భారత్లో ఈ సౌకర్యాన్ని నిలిపివేయడానికి గల కారణాలను మాత్రం మైక్రోసాప్ట్ వెల్లడించలేదు.
ఐతే విదేశాల నుంచి భారత్కు, భారత్ నుంచి విదేశాలకు వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉందని, అలాగే భారత్లో స్కైప్ వైఫై, ఎస్ఎంఎస్ సర్వీసులు పనిచేస్తాయని తెలిపింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications