విడాకులివ్వకుండానే 11 మందితో వివాహం: వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు
Recommended Video

మొగదిషు: విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్న ఓ మహిళలను రాళ్ళతో కొట్టి చంపిన ఘటన సోమాలియాలో చోటు చేసుకొంది. ఆల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన వారు ఈ మహిళకు అత్యంత దారుణమైన ఈ శిక్షను విధించారు.
సోమాలియా రాజధాని మొగదిషుకు సమీపంలో షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొంది. ఈ విషయం ఇటీవల బట్టబయలైంది. షరియా చట్టం ప్రకారంగా ఈ రకంగా వివాహలు చేసుకోవడం తప్పని ఆల్ షబాబ్ మిలిటెంట్లు వాదిస్తున్నారు.

ఆల్ షబాబ్ మిలిటెంట్లు షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళను ఎట్టకేలకు పట్టుకొన్నారు. విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్నందుకు గాను ఆమెను కొట్టి చంపాలని నిర్ణయించారు.
విచారణ సమయంలో ఆమె 8 మంది భర్తలను పిలిపించారు. 8 మంది కూడ ఆమె తన భార్యగా చెప్పారు. ఆ మహిళకు 8 మంది పిల్లలున్నారు. దీంతో ఆమెను కొట్టి చంపాలని ఆ మిలిటెంట్ సంస్థ తీర్మానం చేసింది. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ ను గొంతు వరకు భూమిలో పూడ్చేశారు. రాళ్ళతో కొట్టి చంపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications