వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విడాకులివ్వకుండానే 11 మందితో వివాహం: వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు

మొగదిషు: విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్న ఓ మహిళలను రాళ్ళతో కొట్టి చంపిన ఘటన సోమాలియాలో చోటు చేసుకొంది. ఆల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన వారు ఈ మహిళకు అత్యంత దారుణమైన ఈ శిక్షను విధించారు.

సోమాలియా రాజధాని మొగదిషుకు సమీపంలో షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొంది. ఈ విషయం ఇటీవల బట్టబయలైంది. షరియా చట్టం ప్రకారంగా ఈ రకంగా వివాహలు చేసుకోవడం తప్పని ఆల్ షబాబ్ మిలిటెంట్లు వాదిస్తున్నారు.

Somali woman with 11 husbands stoned to death by al-Shabab

ఆల్ షబాబ్ మిలిటెంట్లు షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళను ఎట్టకేలకు పట్టుకొన్నారు. విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్నందుకు గాను ఆమెను కొట్టి చంపాలని నిర్ణయించారు.

విచారణ సమయంలో ఆమె 8 మంది భర్తలను పిలిపించారు. 8 మంది కూడ ఆమె తన భార్యగా చెప్పారు. ఆ మహిళకు 8 మంది పిల్లలున్నారు. దీంతో ఆమెను కొట్టి చంపాలని ఆ మిలిటెంట్ సంస్థ తీర్మానం చేసింది. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ ను గొంతు వరకు భూమిలో పూడ్చేశారు. రాళ్ళతో కొట్టి చంపారు.

English summary
A woman has been stoned to death in Somalia after a court run by al-Shabab convicted her of having several husbands, the militant group says.Shukri Abdullahi Warsame was accused of marrying 11 times, without divorcing her previous husbands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X