రాజపక్సే దేశంలోనే ఉన్నారు.. స్పీకర్, వారిద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు: స్పీకర్ కార్యాలయం

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పారిపోయాడు. ఎక్కడికి వెళ్లారో తెలియదు కానీ అతను దేశంలో లేరు. కానీ లంక స్పీకర్ మహింద యప అబేవర్ధన మాత్రం రాజపక్సే దేశంలోోనే ఉన్నారని కామెంట్ చేశారు. అధ్యక్షుడు, స్పీకర్ టచ్‌లోనే ఉన్నారని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. అధికార కమ్యునికేషన్‌ను స్పీకర్‌కు అధ్యక్షుడు ఇస్తున్నారని తెలిపింది.

Sri Lanka President Gotabaya Rajapaksa still in country:speaker

లంకలో రాజకీయ పరిణామాల దృష్ట్యా అధ్యక్షుడు దేశంలో లేరు. భద్రతా కారణాల వల్ల కూడా అలా చెప్పి ఉండొచ్చు.. స్పీకర్ మాత్రం సందర్భానికి అనుగుణంగా మాట్లాడారు. మరోవైపు రాజీనామా చేస్తానని ఇదివరకే అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పుడు విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని జనం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇటు ప్రధాని విక్రమసింఘే రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు. దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వై

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+