పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?
కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ప్రాథమిక అంచనాలను బట్టే తెలుస్తోందని .. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
కాంగోలోనే డీఆర్ కాంగోలో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది మృతిచెందారని కాంగో మంత్రి స్టీవ్ ఎం బికాయి పేర్కొన్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. ఆగ్నేయా టాంగాన్యికా ప్రావిన్స్లోని మయిబరిడి టౌన్లో ప్రమాదం జరిగింది.

ప్రాథమిక అంచనాలను బట్టి మృతుల సంఖ్య 50 మంది అని .. ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రైలు పట్టాలు తప్పేందుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications