సునామీ అప్డేట్ : 429కి చేరిన మృతుల సంఖ్య
జకార్తా : ఇండోనేసియాలో జళప్రళయం మిగిల్చిన విషాదం నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోవడం లేదు. శనివారం రాత్రి అగ్నిపర్వతం బద్దలై సునామీలా విరుచుకుపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకృతి విరుచుకుపడిన సమయంలో 222 మంది ఉన్న మృతుల సంఖ్య.. మంగళవారం నాటితో 429కి చేరింది. 1400 మందికి పైగా గాయపడ్డవారికి వైద్యం అందిస్తున్నారు అక్కడి అధికారులు. ఇప్పటివరకు 128 మంది గల్లంతైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
సునామీ దెబ్బకు జావా, సుమత్రా కోస్టల్ ఏరియాలు మృత్యు కుహారాలుగా మారిపోయాయి. ఇళ్లు, చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ ఇలా ఎన్నో నేలమట్టమయ్యాయి. నిలువ నీడ లేక చాలామంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నవారిని బయటకు తీసేలా సహాయకచర్యలు ముమ్మరం చేశారు.

More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications