అమెరికాలో గర్ల్స్ బర్త్డేపార్టీలో కాల్పులు, ఇద్దరు మృతి

హోస్టన్ సబర్బన్లోని ఓ ఇంట్లో కాల్పుల ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన పార్టీకి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులంతా పదిహేడేళ్ల నుంచి పందొమ్మిదేళ్ల వయస్సు వారే. అందరూ ఆనందంతో నృత్యం చేస్తుండగా ఒకరు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మరొకరు జనం పైకి కాల్పులు ప్రారంభించారు. అంతే పార్టీలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. భీతిల్లిన విద్యార్థులు భవనం రెండో అంత కిటికీల నుంచి దూకేశారు.
ఇంటికి వెళ్లే దారి ఇరుకుకావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కాల్పుల్లో ఎక్కువ మందే చనిపోయి ఉంటారని భయపడ్డారు. అయితే ఇద్దరు విద్యార్థులే మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడించారు. సైప్రస్ స్ప్రింగ్ హైస్కూల్కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి, 16 ఏళ్ల విద్యార్థిని మృతి చెందారు. ఈ కాల్పులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications