నేను మోసగాడ్ని కాదు, అంతా అబద్దం: విజయ్ మాల్యా, లండన్ కోర్టులో ఊరట
లండన్: భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. విచారణ నిమిత్తం ఆయన వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అతను తన కొడుకు సిద్ధార్థతో పాటు వచ్చాడు.
బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆయన మంగళవారం లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు. తనను మోసగాడు అనవద్దన్నాడు. విచారణకు హాజయ్యేందుకు వచ్చిన ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడారు.

అన్ని విధాలుగా సెటిల్ చేసుకోవడానికి అంగీకారం చెబుతూ కర్ణాటక కోర్టుకు తెలిపానని మాల్యా చెప్పాడు. రూ.14వేల కోట్ల రూపాయల ఆస్తులను కోర్టు ముందు ఉంచానని చెప్పారు. వాటిని అమ్మవచ్చునని కూడా చెప్పానని తెలిపాడు. వాటిని అమ్మి చెల్లించడం ద్వారా బ్యాంకులు అన్నీ సంతోషిస్తాయన్నాడు. కానీ తాను మనీ లాండరింగ్కు పాల్పడ్డాననే ఆరోపణలు సరికాదన్నాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications