రోహింగ్యాలకు పాస్ పోర్టా..? ఉద్యమిస్తాం, అర్వింద్ స్పష్టీకరణ
రోహింగ్యాలకు పాస్ పోస్టు అంశంపై ఉద్యమిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ ఆదర్శ్ నగర్లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దొంగ పాస్పోర్టుల వ్యవహారంపై సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రోహింగ్యాలకు పాస్పోర్టుల జారీ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని తెలిపారు. వారికి పాస్ పోర్టు జారీ అంశాన్ని అంత తేలికగా వదలబోమని చెప్పారు. దీనిపై ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపిస్తామని అర్వింద్ ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అర్వింద్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కానీ దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. అలాంటి వారెవరూ లేరని చెబుతూ వస్తోంది.

ఈ సారి ఏకంగా రోహింగ్యాల పాస్ పోర్టు అంశాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రస్తావించడం విశేషం. మరీ దీనిపై టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ ఏ విధంగా వస్తుందో చూడాలీ. టీఆర్ఎస్- మజ్లిస్ కలిసి రోహింగ్యాలను వెనకెసుకు వస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అర్వింద్ రోహింగ్యాలకు పాస్ పోర్ట్ అనే అంశాన్ని ప్రస్తావించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications