రెసిడెన్షియల్ స్కూల్లో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య, అనుమానాలు
జీడిమెట్లలో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీలో ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ఉంది.
హైదరాబాద్: జీడిమెట్లలో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు.
జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీలో ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ఉంది. ఇందులో ఫక్రూద్దీన్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

అతను మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. పాఠశాల సిబ్బంది సంఘటనా వివరాలను పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది.
మృతదేహంపై గాయాలు ఉండటంతో ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఫక్రూద్దీన్ గాంధీనగర్ పరిధి వెంకట్రామిరెడ్డి నగర్కు చెందిన నాజీమొద్దీన్, అక్తర్ బేగంల కొడుకు. భర్త మృతిచెందడంతో అక్తర్ బేగం కుమారుడిని గురుకుల పాఠశాలలో చేర్చించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications