నిర్లక్ష్యం: స్కూల్ సంప్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి

భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూలులో చోటు చేసుకుంది.

హైదరాబాద్: భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు.

ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూలులో చోటు చేసుకుంది. రక్షిత్ అనే రెండున్నరేళ్ల బాలుడు పాఠశాలలో ఉన్న సంప్‌లో పడి మృతి చెందాడు.

2 year old boy falls into sump dies

స్కూల్ ఆవరణలోనే సంప్ ఉంది. కానీ దానికి మూతపెట్టి లేదు. దీంతో ఆ బాలుడు అందులో పడి చనిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+