హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్లక్ష్యం: స్కూల్ సంప్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి

భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూలులో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు.

ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూలులో చోటు చేసుకుంది. రక్షిత్ అనే రెండున్నరేళ్ల బాలుడు పాఠశాలలో ఉన్న సంప్‌లో పడి మృతి చెందాడు.

2 year old boy falls into sump dies

స్కూల్ ఆవరణలోనే సంప్ ఉంది. కానీ దానికి మూతపెట్టి లేదు. దీంతో ఆ బాలుడు అందులో పడి చనిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

English summary
Two and Half year old boy falls into sump dies in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X