నోట్ల రద్దు ఎఫెక్ట్ : బ్యాంకు 'క్యూ'లో రిటైర్డ్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ : కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. క్యూ లో గంటల తరబడి నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లో నిలుచున్నా.. డబ్బులు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి.

తాజాగా హైదరాబాద్ లోని మారేడుపల్లిలో ఆంధ్రా బ్యాంకు ముందు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి ఏకంగా తన ప్రాణాలే కోల్పోయాడు. చాలాసేపటి నుంచి క్యూలో వేచియున్న అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే కన్నుమూశారు.
మృతుడిని మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీ నారాయణగా గుర్తించారు. నగదు మార్పిడి కోసం బ్యాంకుకు వచ్చిన ఆయన దాదాపు రెండు గంటలపాటు క్యూలో నిలబడినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications