చానల్ గొంతు నొక్కడం సరికాదు: ఏబీఎన్ బ్యాన్పై ఫైర్
మెదక్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ పైన నిషేధం విధించడం బడుగుల గొంతు నొక్కడమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు. ఏలాంటి ఆధారం లేకుండానే చానల్ పైన నిషేధం విధించారని, ఇది సరికాదన్నారు.
చానల్ పైన విధించిన నిషేధం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానంటు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక చానెల్ గొంతును నొక్కివేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

రాజయ్యను బర్తరఫ్ చేయడం అణగారిన ప్రజల్ని తీవ్రంగా అవమానపర్చడమే అవుతుందన్నారు. రాజయ్యను తప్పించాలని సీఎం కేసీఆర్ అనుకుంటే రాజీనామా కోరవచ్చని, బర్తరఫ్ చేయడమంటే క్యాబినెట్ నుంచి నెట్టివేడమేనన్నారు. ఆయన మెదక్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
సమైక్య పాలనలో తెలంగాణ చెరువులు ఆగమాగం: నాయిని
సమైక్య పాలనలో తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు ఆగమయ్యాయని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వేరుగా అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన చెప్పారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications