ఏసీ, ఆటోమొబైల్ షాపులు ఓపెన్, కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా, 17వ తర్వాత లాక్ డౌన్పై...
హైదరాబాద్ నాలుగు జోన్లలో కరోనా కేసులు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మిగతాచోట్ల కేసులు నమోదు కావడం లేదున్నారు. శనివారం నుంచి ఏసీ విక్రయించే షాపులు, ఆటోమొబైల్స్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. కంటోన్మైంట్, బఫర్ జోన్లలో మాత్రం అనుమతి లేదు అని స్పష్టంచేశారు.
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియదని.. కరోనాతో కలిసి జీవించే వ్యుహం అనుసరించాల్సిందేనన్నారు. వైరస్ ప్రభావం దృష్ట్యా నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్పై 17వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయని చెప్పారు. దీంతోపాటు వలసకూలీలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో మరో 45 బస్తీ దవాఖానాలు నెలకొల్పుతున్నామని కేసీఆర్ తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి హరితహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలిన చోట నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications