ఓటుకు నోటు: ఆడియో, వీడియో ఇచ్చేందుకు ఈసీకి ఏసీబీ కోర్టు నో
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో రికార్డింగులతో పాటు ఇతర ఆధారాలను ఇప్పించాలంటూ ఎన్నికల సంఘం వేసిన పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం శనివారం నాడు తిరస్కరించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా దర్యాఫ్తు అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఇతర పత్రాల నకలు ఇవ్వాలని కోరుతూ ఈసీ మూడు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది.

ఈసీ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శ్రీ దేవసేన దీనిపై ఏసీపీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే, మెమో విచారణార్హం కాదంటూ ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి తిరస్కరించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా విచారణార్హం కాదని చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications