ఓటుకు నోటు: ఆడియో, వీడియో ఇచ్చేందుకు ఈసీకి ఏసీబీ కోర్టు నో
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో రికార్డింగులతో పాటు ఇతర ఆధారాలను ఇప్పించాలంటూ ఎన్నికల సంఘం వేసిన పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం శనివారం నాడు తిరస్కరించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా దర్యాఫ్తు అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఇతర పత్రాల నకలు ఇవ్వాలని కోరుతూ ఈసీ మూడు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది.

ఈసీ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శ్రీ దేవసేన దీనిపై ఏసీపీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే, మెమో విచారణార్హం కాదంటూ ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి తిరస్కరించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా విచారణార్హం కాదని చెప్పారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications