Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ స్పీకర్, నేతలు, ప్రజాప్రతినిధులకు ‘అమరావతి’ ఆహ్వానం(పిక్చర్స్)

హైదరాబాద్‌: ఏపి రాజధాని అమరావతి ఆహ్వాన పత్రికలను ఏపి మంత్రులు పంచడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సుమారు 87వేల మందికి ఆహ్వాన పత్రికలను పంపించినట్లు, పలువురికి స్వయంగా అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.

ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు. మధుసూధనాచారి ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో...ఇంట్లో ఆహ్వానపత్రిక అందించారు.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, తదితర నేతలకు ఆహ్వాన పత్రికలు అందించారు. మరోవైపు న్యాయవిహార్‌కు వెళ్లి తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానాలిచ్చారు. కాగా, శనివారం సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వానపత్రం అందించారు. అదే విధంగా తెలంగాణ సిఎం కెసిఆర్ అపాయింట్ కోసం ఏపి సిఎంఓ సంప్రదింపులు జరుపుతోంది.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

మధుసూధనాచారి ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో...ఇంట్లో ఆహ్వానపత్రిక అందించారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

మరోవైపు న్యాయవిహార్‌కు వెళ్లి తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానాలిచ్చారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.

అమరావతి ఆహ్వానం

అమరావతి ఆహ్వానం

ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+