బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్లో సోమవరం చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన రాఘవ శాంతారామ్(21) హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్లో ఇంజినీరింగ్(ట్రిపుల్ ఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటికి రాకపోవడం, తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో స్నేహితులు వార్డెన్ సాయంతో తలుపులు పగలగొట్టారు.

రాఘవ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి ఆవేదనకు గురయ్యారు. రాఘవ గతంలో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఇన్స్పెక్టర్ చలపతి తెలిపారు.
చెన్నైలో ఉన్న మృతుడి తల్లిదండ్రులు వస్తే ఆత్మహత్య గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications