ఇందూరులో అరవింద్ టికెట్లు అమ్ముకున్నారు, బీజేపీ ఆఫీసు వద్ద శ్రేణుల ఆందోళన
నిజామాబాద్ మున్సిపల్ టికెట్ల కేటాయింపుపై అసంతృప్త నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్, అతని ప్రధాన అనుచరుడు బైసాల లక్ష్మీనర్సయ్య టికెట్లను అమ్ముకొన్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. కొత్త మొహాలకు టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపోల్స్ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఇంచార్జీ కృష్ణ దాస్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చిస్తోండగానే.. అసంతృప్త నేతలు నినాదాలతో హోరెత్తించారు. అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని, ఇది సరికాదని, పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అసంతృప్త నేతల్లో నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు కూడా ఉండటం విశేషం. తనను సంప్రదించకుండానే టికెట్లు ఖరారు చేశారని మండిపడ్డారు. అరవింద్, లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నామినేషన్ల సమర్పించే గడువు నిన్నటితో ముగిసినందున.. శనివారం వారు ఆందోళన చేపట్టడం విశేషం. విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టిసారించినా.. టికెట్ల కేటాయింపు మార్చలేని పరిస్థితి నెలకొంది
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications