కాంగ్రెస్కు భారీ షాక్: జానా, రేవంత్, సుహాసిని, డీకే అరుణ.. వెనుకంజలో మహామహులు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. మహామహులైన నేతలు వెనుకబడటం గమనార్హం. దాదాపు ప్రతి నియోజకవర్గానికి 14 నుంచి 20కి పైగా రౌండ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో తొలి రౌండ్లు తెరాసకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు అయి ఉంటే ఆ తర్వాత ట్రెండ్స్ మారుతాయి. అయినప్పటికీ కీలక నేతలు వెనుకబడటం గమనార్హం.
హుస్నాబాద్ నుంచి సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తెరాస నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీ రామారావులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ముందంజలో ఉన్నారు.

ఇక, వెనుకబడిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల విషయానికి వస్తే నందమూరి సుహాసిని, జానారెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రా రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, సునితా లక్ష్మారెడ్డి వంటి కీలక నేతలు వెనుకబడ్డారు. బీజేపీ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ వెనుకంజలో నిలిచారు. రేవంత్ రెడ్డి కూడా వెనుకంజలో ఉండటం గమనార్హం.

-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications