వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరి రూ.2000 నోటు ఎందుకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లధనం పోతుందో లేదో కానీ ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు నిలబడిన వారిలో నల్లధనం ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడంతో ఎందుకు విఫలమయ్యారో కేంద్రం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల వల్లే నల్లధనం పెరుగుతుందనుకుంటే 2000 నోటు ఎందుకని ఉత్తమ్ నిలదీశారు. రాజకీయ అవినీతికి తాము కూడా కొంత బాధ్యులమేనని, అంతా కలిసి రాజకీయ అవినీతిని పారదోలాలని పిలుపునిచ్చారు.

English summary
Congress questions release of Rs 2000 not
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X