కోర్టు ఆవరణలోనే వివాహితపై అత్యాచారయత్నం,నిందితుడిని ఇలా...
భర్త నుండి విడిపోయిన ఓ వివాహిత మనోవర్తి కోసం కోర్టును ఆశ్రయించింది.అయితే కోర్టు ఆవరణలోనే ఆమెపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
నారాయణపేట:చట్టాన్ని రక్షించాల్సిన రక్షక భటుడే చట్టాన్ని అతిక్రమించాడు. కోర్టు ఆవరణలోనే ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్ గ్రామానికి చెందిన గిరిజ అలియాస్ వనజ భర్త వదిలేశాడు.అయితే ఆమె తన భర్త నుండి మనోవర్తి కోసం కోర్టును ఆశ్రయించింది.

నారాయణపేట కోర్టులో కేసు వాయిదా కోసం ఆమె వచ్చింది. మంగళవారం నాడుఆమె నారాయణపేట కోర్టు నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా పోలీస్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
కోర్టు మెట్ల కింద ఖాళీ స్థలం వైపు బాధితురాలని లాక్కెల్ళాడు.ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.దీంతో బాధితురాలు వెంటనే న్యాయమూర్తి సాయికుమార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
కానిస్టేబుల్ రామాంజనేయులును ఎస్ పి కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టుగా డిఎస్ పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications