భారీ ఎన్కౌంటర్, 8 మంది చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల మృతి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ చండ్రపుల్లారెడ్డి దళానికి చెందిన 8 మంది సభ్యులు మృతి చెందారు.
ఈ ఘటన టేకులపల్లి మండలంలోని బోడు - కమరరాం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది వీరికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
Comments
English summary
Encounter in Bhadradri Kothagudem district, 8 Chandra Pulla Reddy group people dead.