8వ తేదీనే చేప ప్రసాదం.. ఆస్తమా బాధితులకు వరం
హైదరాబాద్ : జూన్ నెల అంటే వానలు గుర్తుకొస్తాయి. మృగశిర కార్తె గుర్తుకొస్తుంది. అలాగే చేప ప్రసాదం పంపిణీ కూడా జూన్ నెలలోనే ఉండటంతో చాలామంది ఆస్తమా, ఉబ్బసం బాధితులు ఆ నెల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ క్రమంలో ఎప్పటిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8వ తేదీ సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఆ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ వివరాలు వెల్లడించారు.

ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1845లో తమ ముత్తాత వీరన్న హయాం నుంచి చేప ప్రసాదం పంపిణీజరుగుతున్నట్లు హరనాథ్ గౌడ్ వివరించారు. పోయినేడాది నాలుగు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications