8వ తేదీనే చేప ప్రసాదం.. ఆస్తమా బాధితులకు వరం
హైదరాబాద్ : జూన్ నెల అంటే వానలు గుర్తుకొస్తాయి. మృగశిర కార్తె గుర్తుకొస్తుంది. అలాగే చేప ప్రసాదం పంపిణీ కూడా జూన్ నెలలోనే ఉండటంతో చాలామంది ఆస్తమా, ఉబ్బసం బాధితులు ఆ నెల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ క్రమంలో ఎప్పటిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8వ తేదీ సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఆ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ వివరాలు వెల్లడించారు.

ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1845లో తమ ముత్తాత వీరన్న హయాం నుంచి చేప ప్రసాదం పంపిణీజరుగుతున్నట్లు హరనాథ్ గౌడ్ వివరించారు. పోయినేడాది నాలుగు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications