బీజేపీ నేత రాజాసింగ్ ఫేస్బుక్ హ్యాక్ చేసిన దుండగులు: వారిపనేనంటూ ఆరోపణ
హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాకైంది. ఈ క్రమంలో బాధ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ను రాజాసింగ్ సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్బుక్ను హ్యాక్ చేశారని ఆరోపించారు. తనకు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా 5లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు.

అక్టోబర్ 2న ఓసారి హ్యాకింగ్కు ప్రయత్నించి విఫలమయ్యారని, అక్టోబర్ 7న హ్యాక్ చేశారని రాజాసింగ్ తెలిపారు. ఫేస్బుక్ హ్యాక్ వెనుక ఎంఐఎం నేతలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
గోషామహల్ నుంచి తనని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. అయితే, ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
More From
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications