బీరు బాటిల్లో ఫంగస్: కింగ్ ఫిషర్పై కోర్టుకెళ్తామని యువకులు
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలోని ఓ దుకాణంలో కొందరు యువకులు బీరు కొన్నారు. అందులోని ఓ బీరు సీసాలో ఫంగస్ వచ్చింది. దీంతో అవాక్కయిన ఆ యువకులు దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారట.

హైదరాబాదుకు చెందిన కొందరు యువకులు జిల్లాలోని కల్వకుర్తిలో గల ఓ వైన్ షాప్లో బీరు సీసాలు కొన్నారు. అందులో ఓ సీసాలో ఫంగస్ కనిపించింది. పురుగులు కూడా కనిపించాయి. దీంతో సదరు బీరు సీసా కంపెనీ పైన కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. ఆ బీరు సీసాలు కింగ్ ఫిషర్ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది.

బిటెక్ విద్యార్థి మృతి
వేగంగా వస్తున్న డిసిఎం ఓ బైకును ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సందీప్ తన స్నేహితుడు సాయితో కలిసి బైక్ పైన వస్తున్నాడు.

ఆ సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడిక అక్కడే మృతి చెందాడు. సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications