ఓ వర్గాన్ని కించపరిచేలా కార్టూన్: హైదరాబాద్లో జర్నలిస్ట్ స్వాతిపై కేసు
హైదరాబాద్: తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వర్గం మనోభావాలను దారుణంగా కించపరుస్తూ కార్టూన్ వేశారనే ఆరోపణలపై ప్రముఖ పాత్రికేయురాలు స్వాతి వడ్లమూడిపై హైదరాబాదులోని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో గీసిన కార్డున్ తమ వర్గం మనోభావాలు కించపరిచిందంటూ హిందూ సంఘటన్ అధ్యక్షులు కరుణాసాగర్ ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 10న ఆమె ఈ కార్టూన్ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో ఆమె ఈ కార్టూన్ వేశారు. దీనిపై కరుణాసాగర్ మాట్లాడుతూ.. కథువా, ఉన్నావ్ ఘటనలపై ఆవేదనలో తప్పు లేదని, ఆమెకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, కానీ ఇందులోకి హిందూ దేవుళ్లను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కార్టూన్ పేరుతో కోట్లాది రామ భక్తులను ఆమె అవమానించారన్నారు.
దీనిపై స్వాతి వడ్లమూడి మాట్లాడుతూ.. కార్టూన్కు వేల సంఖ్యలో లైకులు వచ్చాయని, తనకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు వచ్చాయని, తనకు ఫిర్యాదు నోటీసు రాలేదని చెప్పారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు. త్వరలో ఆమెకు నోటీసులు పంపనున్నట్లు చెప్పారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications