4న వన్ ఇండియా తెలుగు ఎడిటర్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్(తెలుగు పోర్టల్) ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం(అక్టోబర్ 4న)నాడు జరగనుంది.
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ తెలుగు సినీా డైరెక్టర్ నరసింగరావు, తెలంగాణ జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్ ప్రధాన ఉపన్యాయం చేయనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు రచయిత ప్రతాపరెడ్డి తెలియజేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications