తెలుగు మహాసభల కార్యాలయం ప్రారంభం: కవిత ప్రసంగం
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు.
Recommended Video

MP Kavitha Opens World Telugu Conference Office | Oneindia Telugu
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సలహాదారు రమణాచారి, సంస్కృతీక భాష సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా తెలుగు మహా సభలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ,రెండు రాష్ట్రలలో ఉన్నా మేధావులు అందరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. అందరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయని, మనం మన తెలుగు మహా సభలను విజయంవంతగా నిర్వహించుకుందామన్నారు.
More From
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications