తెలుగు మహాసభల కార్యాలయం ప్రారంభం: కవిత ప్రసంగం
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు.
Recommended Video

MP Kavitha Opens World Telugu Conference Office | Oneindia Telugu
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సలహాదారు రమణాచారి, సంస్కృతీక భాష సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా తెలుగు మహా సభలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ,రెండు రాష్ట్రలలో ఉన్నా మేధావులు అందరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. అందరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయని, మనం మన తెలుగు మహా సభలను విజయంవంతగా నిర్వహించుకుందామన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications